manthri airport sandarsana

విమానాశ్రయాన్ని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


విమానాశ్రయాన్ని అంతటినీ క్షున్నంగా పరిశీలించిన మంత్రి


తనిఖీ చేసే వైద్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేసే వివరాలను ఆయన తెలుసుకున్నారు. 


మరింత వైద్య సిబ్బందిని పెంచాలని డిఎంహెచ్ఓ కు మంత్రి ఆదేశాలు


ఎంబిబిఎస్ డాక్టర్లు కాకుండా ఎండి లను నియమించాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. 


వీదేశీ, స్వప్రదేశీ యాణీకులు అందరినీ తనిఖీ చేయాలి


స్వదేశీ ప్రయాణీకుల నుండి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకోవాలి 


పోలీసులను నియమించాలని సంబందిత ఎసిపి ని ఆదేశించారు.